జర్నలిస్టు ఎండి సాదత్ అలి కి ఘన సన్మానం.

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 11:43
A great honor for journalist MD Sadat Ali.

నార్కట్ పల్లి సెప్టెంబర్ 18  ( ప్రజా జ్యోతి)//.  తెలంగాణ జాతీయ సమైక్యతవజోత్సవాలు లో బాగంగాస్వాతంత్ర్యసమరయోధులకు, తెలంగాణఉద్యమకారులకు, ,కవులకు,కళాకారులకు,జర్నలిస్టులకు,సన్మాన కార్యక్రమము లో భాగంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో ఆదివారం నకరేకల్ లో నవ తెలంగాణ జర్నలిస్ట్ ఎండి సాదత్ అలి కి  సన్మానం జరిగింది. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని ప్రజల పక్షాన కథనాలు రాసి  చైతన్య పరిచినందుకు గాను మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బిసి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల  శం బయ్య  చేతుల మీదుగా సన్మానించారు. సాదత్ అలీ  సన్మానం పొందడం పట్ల విద్యావంతులు ఉపాధ్యాయులు, తెలంగాణ ఉద్యమకారులు అభినందనలు తెలియజేశారు.