ఘనంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి.
సుజాతనగర్ డిసేంబర్ 11 ప్రజాజ్యోతి:
సుజాతనగర్ మండల పరిధిలోని సర్వారం గ్రామపంచాయతీ ఓడ్డుగూడెం తండా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి దీక్షాపరుల ఇరుముని కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. 41రోజుల నియనిష్టములతో భక్తి శ్రద్ధలతో దీక్షను పురస్కరించుకొని ఆదివారం గురు స్వాములు రాంబాబు,మిట్టు స్వామి చేతుల మీదుగా ఇరుముడులను ధరించి శబరిమల యాత్రను బయలుదేరారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప మణిమాల భక్త బృందం గురు స్వాములు రాజేష్,వినోద్, మోతిలాల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...
- 20 views