కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:58
Gandhi Jayanti celebrations under the auspices of the Congress party

బచ్చన్నపేట అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి)./... బచ్చన్నపేట మండలంలోని ప్రధాన చౌరస్తాలో గాంధీ 153 వ జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ గాంధీ అహింస వాది అని హింసను ఎప్పుడు ప్రోత్సహించేవాడు కాదు అని శాంతి మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలన్నా గొప్ప వ్యక్తి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వంచ వెంకట్ రెడ్డి, కిసాన్ కాంగ్రేస్ స్టేట్ కో ఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ కోడూరీ మహాత్మ చారి, ముఖ్య అతిదులుగా బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లోకుంట్ల ప్రవీణ్ nsuiజిల్లా అధ్యక్షుడు చిలివేరు అభి గౌడ్, ఎంపీటీసీ పుష్ప బాలకిషన్ గౌడ్, బీసీ సెల్ వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దచేపల్లి నర్సింగరావు మండల కోశాధికారి దేవర కొండ రమేష్, ఉపాద్యాక్షులు దచేపల్లి రాజయ్య, మహిళ అధ్యక్షురాలు బొమ్మేర్ల వేణు వందన, సహాయ కార్యదర్శి నీల మల్లేష్ మాజీ ఎంపీటీసీ బుర్ర బలమని, వార్డ్ మెంబర్  గోలి బుచ్చి రాజు,సీనియర్ నాయకులు పిన్నింటి నారాయణ రెడ్డి, md గౌస్, పాతురు రామ్మోహన్ రెడ్డి, అవాడుతా శ్రీనివాస్,జంగిటి నరేష్,  లక్కర్సు వెంకన్న గంధ మాల జంపయ్య,బండారు మల్లయ్య,వలబోజు భాస్కరా చారి,పంది పెళ్లి నర్షి రెడ్డి,  మోహన్ గౌడ్,  దండుగుల నర్శింలు ,  కుంచపు నరేష్ , సంజయ్ ,nsui నాయకులు యూత్ నాయకులు md యాకుబ్,గొర్ల అబ్బులు,తదితరులు పాల్గొన్నారు