కొడంగల్, అక్టోబర్ 2(ప్రజాజ్యోతి) ./...కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు మండల కేంద్రంలో ఆదివారం రోజు గ్రామస్తులు పిల్లలతో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయా కాలనీవాసులు పాల్గొని గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని వారన్నారు
- 5 views