లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలోపాక్షిక అంధత్వం గల వారికి ఆర్థిక సహాయం

Submitted by Paramesh on Mon, 03/10/2022 - 15:34
Financial assistance to the partially blind under the auspices of the Lines Club of Nurses

నేరేడుచర్ల, అక్టోబర్ 2(ప్రజా జ్యోతి):  గాంధీ జయంతి సందర్భంగా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో  ఆదివారం లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలోగ్రామానికి చెందిన చెవిటి మూగ మరియు పాక్షికంధత్వం గల దంపతులు విజయరాజు మరియు గంగమ్మ వారి కుమారులకు 10 వేల రూపాయల విలువ గలిగిన బియ్యము మరియు నిత్యవసర సరుకులు మరియు కొత్త బట్టలు, పిల్లలకు నోటు పుస్తకములు మరియు మాజీ క్లబ్ అధ్యక్షులు పోరెడ్డి  శ్రీరామ్ రెడ్డి 2000 రూపాయల నగదును ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ మనోజ్ కుమార్, సందీప్ రెడ్డి , లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యడవెల్లి సత్యనారాయణ , సెక్రటరీ చెల్లా ప్రభాకర్ రెడ్డి' మాజీ క్లబ్ అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి , కందిబండ శ్రీను , మరియు డిస్టిక్ క్యాబినెట్ సభ్యులు లింగబోయిన రామకృష్ణ , కర్రీ సూర్యనారాయణ , సభ్యులు నీల శ్రీను లక్ష్మారెడ్డి , మరియు గ్రామ పెద్దలు డాక్టర్ఉపేందర్ ,అంబటి,సోమయ్య ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు