ఆర్థిక సాయం అందజేత

Submitted by Upender Bukka on Mon, 03/10/2022 - 10:58
Financial aid provider

నాగారం అక్టోబర్ 2 ప్రజా జ్యోతి./...ఇటీవల పిడుగుపాటుతో నాగారం మండలానికి చెందిన కాట్రే వుల గంగమ్మ మృతి చెందడంతో  ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న  విషయం తెలుసుకున్న  తుంగతుర్తి బిజేపి  నియోజకవర్గ  సభ్యులు కడియం రామచంద్రయ్య ఆదివారం మృతురాలి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్,  సోమేష్, మహేష్, కిరణ్, లింగయ్య,, ఐలయ్య, శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.