మధ్యవర్తు లను నమ్మి మోసపోవద్దు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:10
Don't trust middlemen

.. బచ్చన్నపేట తహసిల్దార్ . వినయలత

బచ్చన్నపేట అక్టోబర్ 2 ప్రజా జ్యోతి: భూ సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తాసిల్దార్ కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని బచ్చన్నపేట తహసిల్దార్ వినయలత అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు భూ వివాదం గురించి. కులం సర్టిఫికెట్. ఆదాయ సర్టిఫికెట్. పొందాలంటే మండల ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి అధికారులను కలిసి సమస్య చెప్పి సమస్య పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకానీ మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని అన్నారుఅదేవిధంగా మండల ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పనిచేసే ప్రజల అభినందనలు పొందాలని అధికారులకు సూచించారు.