దోమతెరలు వాడాలి.. కాచి చల్లార్చిన నీరు త్రాగాలి
-మలేరియా ప్రభావిత గ్రామాలలో దోమల నివారణ మందు పిచికారి
..ఎస్ యూఓ అజ్మీర వెంకటేశ్వరరావు
అశ్వారావుపేటరూరల్, సెప్టెంబర్08, ప్రజాజ్యోతి: గ్రామాలలోని ప్రజలు దోమతెరలు వాడాలని, త్రాగేనీరు కాచి చల్లార్చుకోని త్రాగాలని సబ్ యూనిట్ అధికారి అజ్మీర వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం గుమ్మడవల్లి ప్రాథమికఆరోగ్యకేంద్రం పరిధిలోని మలేరియా ప్రభావిత గ్రామాలైన చెన్నాపురం, గుత్తి కాయల కాలనీ, గోపన్నగూడెం గ్రామాలలో సబ్ యూనిట్ అధికారి అజ్మీర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సర్పంచ్ లక్ష్మణరావు ప్రారంభించగా 286 గృహాలలో దోమల నివారణ మందు పిచికారి చేయించారు. ఈ సందర్భంగా అజ్మీరా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇంటి ఆవరణంలో నీరునిల్వ ఉండటం వలన దోమలు ఎక్కువగా పెరుగుతాయని నీరునిల్వ ఉండేటటువంటి వస్తువులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్ టిఎస్ విజయరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎంలు రాధాబాయి, స్వరూప, కార్యదర్శి సాగర్ ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్