పిలుపు సంస్థ ద్వారా ఒంటరి మహిళకు ఫ్లోర్ మిల్ సహకారం

Submitted by P.mahender on Sat, 24/09/2022 - 12:06
Contribution of flour mill to a single woman by the calling organization

u, సెప్టెంబర్ 23 (ప్రజాజ్యోతి)  తుర్కపల్లి మండలంలోని పిలుపు సంస్థ ద్వారా ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పించాలని ఉద్దేశంతో తిరుమలపురం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ తగరం సువర్ణ గారికి పిలుపు సంస్థ  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి& తిరుమలపురం మాజి సర్పంచ్  ఐనాలచైతన్య గార్ల చేతుల మీదుగా 25000 వేల  రూపాయల విలువగల ఫ్లోర్ మిల్(పిండి గిర్ని) ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమలాపురం గ్రామ ఉపసర్పంచ్ సముద్రాల వెంకటేష్ వార్డు మెంబర్ దొనకల రేణుక పిలుపు సంస్థ సిబ్బంది మహిపాల్ ,కర్ణాకర్ గణేష్ మరియు రైతు సంఘము సభ్యులు పాల్గొన్నారు..