u, సెప్టెంబర్ 23 (ప్రజాజ్యోతి) తుర్కపల్లి మండలంలోని పిలుపు సంస్థ ద్వారా ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పించాలని ఉద్దేశంతో తిరుమలపురం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ తగరం సువర్ణ గారికి పిలుపు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి& తిరుమలపురం మాజి సర్పంచ్ ఐనాలచైతన్య గార్ల చేతుల మీదుగా 25000 వేల రూపాయల విలువగల ఫ్లోర్ మిల్(పిండి గిర్ని) ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమలాపురం గ్రామ ఉపసర్పంచ్ సముద్రాల వెంకటేష్ వార్డు మెంబర్ దొనకల రేణుక పిలుపు సంస్థ సిబ్బంది మహిపాల్ ,కర్ణాకర్ గణేష్ మరియు రైతు సంఘము సభ్యులు పాల్గొన్నారు..
- 2 views