17న గిరిజన భవన్ ప్రారంభోత్సవానికి తరలిరండి

Submitted by bosusambashivaraju on Thu, 15/09/2022 - 12:27
Come on the 17th for the inauguration of Girijana Bhavan


దేవరుప్పుల సెప్టెంబర్, 14 ప్రజాజ్యోతి:- జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో బుదవారం టిఆర్ఎస్ గిరిజన నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ గిరిజనుల ఆత్మ గౌరవం పెంచేలా ముఖ్య మంత్రి కేసిఆర్ ఆదివాసీ గిరిజన భవన్ నిర్మించడం అభినందనీయం అని అన్నారు. 17న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధరావత్ రామ్సింగ్, నవీన్ నాయక్, ఆయా గ్రామాల గిరిజనుల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.