ప్రజలందరు ఆద్యాత్మిక చింతనను కల్గిఉండాలి

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 14:27
All people should be spiritually minded

 శాంతి, భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా భక్తి శ్రద్ధలతో  గణనాథుల శోభ యాత్రలను విజయవంతంగా చేపట్టాలి

నేనవాత్ కిషన్ నాయక్  అఖిల భారత ఆదివాసీల  కాంగ్రెస్ కో-ఆర్డినేటర్

 దేవరకొండసెప్టెంబర్09(ప్రజాజ్యోతి)  దేవరకోండనియోజకవర్గంపి.ఏపల్లిమండలపరిధిలోనిబాలాజీనగర్,పాలపాటితండా,చిలుకమర్రి,రోళకల్లు,అంగడిపేట,గుడిపల్లి,మరియు పలు గ్రామాల్లో వినాయక మండపాలను సందర్శించి గణనాధుని పుాజలో పాల్గొన్న దేవరకొండ నియోజకవర్గ ముద్దు బిడ్డ అఖిల భారత ఆదివాసిల కాంగ్రెస్ కో ఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్ ఈ సందర్బంగా  మండపాల నిర్వాహకులు సాదర స్వాగతం పలికి,జననేత కు యువకులు గణంగా  సన్మానించారు.అంతకుముందు ఆయన గణనాదున్ని పూజలో  నియోజకవర్గ ప్రజలపై గణనాధుని ఆశీసులు ఎల్లప్పుడు ఉండాలని పంటలు బాగా పండాలని రైతులు, ప్రజలందరు సుఖసంతోషాలతో మేలగాలని వారు వేడుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల యువ నాయకుడు కున్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నల్లగొండ జిల్లా జెబియం అద్యక్షుడు మద్దిమడిగు నెల్సన్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొర్ర నాగరాజునాయక్,ప్రధాన కార్యదర్శి ఆమటీ శివ, తాళ్ళ విష్ణు,మేగావత్ గోవిందు,మేగావత్ నాగు,మేగావత్ క్రిష్ణా,రమావత్రా మునాయక్,రమావత్ రంగానాయక్,కోట్లశ్రీరాములు,లక్ష్మణ్,రాగ్యా,సన్ని,అంకూరి మల్లేష్,నరేందర్, రాజానాయక్,సక్రునాయక్,బాబునాయక్, మరియు వారితో పాటు స్థానిక యువకులు మహిళలు పెద్దలు చిన్నలు తదితరులు పాల్గొన్నారు.