ప్రభుత్వాలు మారిన మారని ఆదివాసీ (కొత్తపల్లి)కష్టాలు

Submitted by veerareddy on Mon, 26/09/2022 - 13:42
Adivasi (Kottapalli) hardships have not changed after the change of governments

బజార్ హత్నూర్ సెప్టెంబర్ 25(ప్రజాజ్యోతి) .//..  బజార్ హాత్నూర్ మండలంలోని  మారుమూల గిరిజన గూడెం కొత్తపల్లి గ్రామ వాసులు కష్టాలు ఈ గ్రామానికి ఇప్పటివరకు రోడ్డు మర్గంలేదు ఎన్నో ప్రభుత్వాలు మారిన,పాలకులు మారిన, మమ్మల్ని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు   
వాపోతున్నారు గర్భిణీలు హాస్పిటల్ కి, పిల్లలు బడికి వెళ్ళాలన్న, వృద్ధులు పించన్ తిస్కోవడానికి, రేషన్ తిస్కోవడా నికి బజార్ హత్నూర్ కు వాగు దాటి వెళ్లాల్సిందే కావున మాకు వంతెన నిర్మించి రోడ్డు వేయాలని నాయకులు,అధికారులు,మమ్మల్ని పట్టించు కోవాలని గ్రామస్థులు కోరుచున్నాను.