లారీ ఢీకొని 18 గొర్రెలు మృతి

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 15:42
18 sheep killed in a lorry collision

(త్రిపురారం) సెప్టెంబర్ 09(మన తెలంగాణ)  మండల కేంద్రంలో లారీ ఢీకొని 18 గొర్రెలు మృతి చెందిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన  చింతకాయల అంజయ్య సింగం లింగయ్య లకు చెందిన గొర్రెలు రోడ్డు దాటుతుండగా మిర్యాలగూడ నుండి దేవరకొండ వెళ్తున్న TS 05 UC 8288 నవంబర్ గాల లారీ అతివేగంగా ఢీకొనడంతో ఆవి ఆక్కడికి అక్కడే మృతి చెందాయి రోడ్డు మొత్తం చంద్రమైన గొర్రెల కబేరాలతో బిత వాహకంగా మారింది సమాచారం తెలుసుకున్న పోలీసులు లారీని వెంటబడి చేదించి పట్టుకున్నారు అనంతరం లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సంఘటనలో సుమారు రెండు లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు మండల పశు వైద్యాధికారి డాక్టర్ శశికళ చనిపోయిన గొర్రెలకు పంచనామ నిర్వహించారు చింతకాయల 6 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ  జి శోభన్ బాబు తెలిపారు